మనామా:భారతీయ వలసదారుడి మృతి
- July 26, 2018
మనామా:ఉమ్ అల్ హ్సామ్లో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు కేరళకు చెందిన భారతీయుడిగా గుర్తించారు. మృతిడి పేరు మొహమ్మద్ రఫీక్ కాగా, అతని వయసు 47 ఏళ్ళు. గత కొద్ది రోజులుగా మొహమ్మద్ రఫీక్ ఆచూకీ తెలియలేదని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అయితే సొంత అపార్ట్మెంట్లోనే మొహమ్మద్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఓ రెస్టారెంట్లో మొహమ్మద్ రఫీక్ పనిచేస్తున్నాడు. అక్సర్లో వేరే చోట పని దొరికినట్లు తమకు కొద్ది రోజుల క్రితం తెలిపాడనీ, ఆ తర్వాత జులై 13 నుంచి అతని ఆచూకీ తమకు తెలియలేదని కో-వర్కర్స్ పోలీసులకు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







