మనామా:భారతీయ వలసదారుడి మృతి
- July 26, 2018
మనామా:ఉమ్ అల్ హ్సామ్లో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు కేరళకు చెందిన భారతీయుడిగా గుర్తించారు. మృతిడి పేరు మొహమ్మద్ రఫీక్ కాగా, అతని వయసు 47 ఏళ్ళు. గత కొద్ది రోజులుగా మొహమ్మద్ రఫీక్ ఆచూకీ తెలియలేదని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అయితే సొంత అపార్ట్మెంట్లోనే మొహమ్మద్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఓ రెస్టారెంట్లో మొహమ్మద్ రఫీక్ పనిచేస్తున్నాడు. అక్సర్లో వేరే చోట పని దొరికినట్లు తమకు కొద్ది రోజుల క్రితం తెలిపాడనీ, ఆ తర్వాత జులై 13 నుంచి అతని ఆచూకీ తమకు తెలియలేదని కో-వర్కర్స్ పోలీసులకు తెలిపారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







