గార్బేజ్ ట్రక్ బోల్తా: క్లీనర్ దుర్మరణం
- July 27, 2018
కువైట్: కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం గార్బేజ్ ట్రక్ ఒకటి బోల్తా పడటంతో ఆసియాకి చెందిన క్లీనర్ మృతి చెందగా, మరో ఇద్దరు ఈ ఘటనలో గాయపడ్డారు. దాహెర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో ఘటనలో అగ్ని ప్రమాదం కారణంగా ఓ మహిళ గాయపడింది. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్మెన్, అపార్ట్మెంట్ నుంచి జనాల్ని ఖాళీ చేయించారు. ఈ ఘటనలో 18 ఏళ్ళ అరబ్ వలస మహిళ గాయపడ్డారు. ఆమెను తక్షణం ముబారక్ హాస్పిటల్లో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా వుంది.
తాజా వార్తలు
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!







