గార్బేజ్ ట్రక్ బోల్తా: క్లీనర్ దుర్మరణం
- July 27, 2018
కువైట్: కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం గార్బేజ్ ట్రక్ ఒకటి బోల్తా పడటంతో ఆసియాకి చెందిన క్లీనర్ మృతి చెందగా, మరో ఇద్దరు ఈ ఘటనలో గాయపడ్డారు. దాహెర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో ఘటనలో అగ్ని ప్రమాదం కారణంగా ఓ మహిళ గాయపడింది. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్మెన్, అపార్ట్మెంట్ నుంచి జనాల్ని ఖాళీ చేయించారు. ఈ ఘటనలో 18 ఏళ్ళ అరబ్ వలస మహిళ గాయపడ్డారు. ఆమెను తక్షణం ముబారక్ హాస్పిటల్లో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా వుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







