యు.ఏ.ఈ:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- July 28, 2018
యు.ఏ.ఈ:60 ఏళ్ళ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన వాహనం టైర్ని మార్చే క్రమంలో ఆ వ్యక్తి వుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫోర్ వీల్ డ్రైవ్ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి, ఆ టైర్ మార్చడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలో వాహనం అతని మీద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని అల్ ధయిద్ మార్గ్యుకి తరలించారు. అల్ ధయిద్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పెట్రోల్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నా అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









