బహ్రెయినీ ఎలక్ట్రోలర్ బ్యాటిల్లో 17 మంది మహిళలు
- July 30, 2018
రానున్న పార్లమెంటరీ ఎన్నికల కోసం ఇప్పటిదాకా 17 మంది మహిళలు తాము బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం వుంది. మహిళా పార్లమెంటేరియన్లకు సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్ నేతృత్వంలోని అఫీషియల్ అలాగే సివిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి మంచి మద్దతు లభిస్తోంది. 2010 నుంచి 2014 వరకు కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్కి పనిచేసిన మాజీ పార్లమెంటేరియన్ ఎబ్తిస్సామ్ హెజ్రెస్ మరోసారి ఈ ఏడాది కూడా బరిలో నిలుస్తున్నారు. మరో మాజీ ఎంపీ రువా అల్ హేకి కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. సదరన్ గవర్నరేట్ నుంచి ఆమె ప్రాతినిథ్యం వహిస్తారు. గతంలో ఆమె నార్త్ గవర్నరేట్లోని ఏడవ నియోజకవర్గం నుంచి పనిచేశారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధి నుంచి అత్యధికంగా ఆరుగురు అభ్యర్థులు నిలబడుతున్నారు. వీరందరికీ ప్రొఫెషనల్ బ్యాక్ గ్రౌండ్ బలమని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







