బహ్రెయినీ ఎలక్ట్రోలర్ బ్యాటిల్లో 17 మంది మహిళలు
- July 30, 2018
రానున్న పార్లమెంటరీ ఎన్నికల కోసం ఇప్పటిదాకా 17 మంది మహిళలు తాము బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం వుంది. మహిళా పార్లమెంటేరియన్లకు సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్ నేతృత్వంలోని అఫీషియల్ అలాగే సివిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి మంచి మద్దతు లభిస్తోంది. 2010 నుంచి 2014 వరకు కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్కి పనిచేసిన మాజీ పార్లమెంటేరియన్ ఎబ్తిస్సామ్ హెజ్రెస్ మరోసారి ఈ ఏడాది కూడా బరిలో నిలుస్తున్నారు. మరో మాజీ ఎంపీ రువా అల్ హేకి కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. సదరన్ గవర్నరేట్ నుంచి ఆమె ప్రాతినిథ్యం వహిస్తారు. గతంలో ఆమె నార్త్ గవర్నరేట్లోని ఏడవ నియోజకవర్గం నుంచి పనిచేశారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధి నుంచి అత్యధికంగా ఆరుగురు అభ్యర్థులు నిలబడుతున్నారు. వీరందరికీ ప్రొఫెషనల్ బ్యాక్ గ్రౌండ్ బలమని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







