బహ్రెయినీ ఎలక్ట్రోలర్ బ్యాటిల్లో 17 మంది మహిళలు
- July 30, 2018రానున్న పార్లమెంటరీ ఎన్నికల కోసం ఇప్పటిదాకా 17 మంది మహిళలు తాము బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం వుంది. మహిళా పార్లమెంటేరియన్లకు సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్ నేతృత్వంలోని అఫీషియల్ అలాగే సివిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి మంచి మద్దతు లభిస్తోంది. 2010 నుంచి 2014 వరకు కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్కి పనిచేసిన మాజీ పార్లమెంటేరియన్ ఎబ్తిస్సామ్ హెజ్రెస్ మరోసారి ఈ ఏడాది కూడా బరిలో నిలుస్తున్నారు. మరో మాజీ ఎంపీ రువా అల్ హేకి కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. సదరన్ గవర్నరేట్ నుంచి ఆమె ప్రాతినిథ్యం వహిస్తారు. గతంలో ఆమె నార్త్ గవర్నరేట్లోని ఏడవ నియోజకవర్గం నుంచి పనిచేశారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధి నుంచి అత్యధికంగా ఆరుగురు అభ్యర్థులు నిలబడుతున్నారు. వీరందరికీ ప్రొఫెషనల్ బ్యాక్ గ్రౌండ్ బలమని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్