తెలుగు రాష్ట్రాల్లో కంపెనీలకు ముప్పు

- July 30, 2018 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో కంపెనీలకు ముప్పు

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కింద నియమాలను పాటించని ఏపీ, తెలంగాణ పరిధిలోని 13వేల కంపెనీల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకపోవడం, వార్షిక నివేదికలు దాఖలు చేయకపోవడం, ఒకే చిరునామాతో ఎక్కువ కంపెనీలు ఉండటం లాంటి కారణాలతో తెలుగు రాష్ట్రాల్లోని 13 వేల కంపెనీలకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నోటీసులు జారీ చేసింది. కాగా 2017లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ 20, 282 కంపెనీల లైసెన్స్ రద్దు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com