తెలుగు రాష్ట్రాల్లో కంపెనీలకు ముప్పు
- July 30, 2018రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కింద నియమాలను పాటించని ఏపీ, తెలంగాణ పరిధిలోని 13వేల కంపెనీల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకపోవడం, వార్షిక నివేదికలు దాఖలు చేయకపోవడం, ఒకే చిరునామాతో ఎక్కువ కంపెనీలు ఉండటం లాంటి కారణాలతో తెలుగు రాష్ట్రాల్లోని 13 వేల కంపెనీలకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నోటీసులు జారీ చేసింది. కాగా 2017లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ 20, 282 కంపెనీల లైసెన్స్ రద్దు చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ