తెలుగు రాష్ట్రాల్లో కంపెనీలకు ముప్పు
- July 30, 2018
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కింద నియమాలను పాటించని ఏపీ, తెలంగాణ పరిధిలోని 13వేల కంపెనీల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకపోవడం, వార్షిక నివేదికలు దాఖలు చేయకపోవడం, ఒకే చిరునామాతో ఎక్కువ కంపెనీలు ఉండటం లాంటి కారణాలతో తెలుగు రాష్ట్రాల్లోని 13 వేల కంపెనీలకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నోటీసులు జారీ చేసింది. కాగా 2017లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ 20, 282 కంపెనీల లైసెన్స్ రద్దు చేసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







