పారిస్:ఈఫిల్ టవర్ సందర్శన విధానంపై విమర్శలు
- August 01, 2018ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ వద్ద జనం బారులు తీరుతున్నారు. దీంతో ఎంట్రీ కోసం కొత్త విధానాన్ని అమలు చేశారు. అయితే ఆ విధానం వల్ల పర్యాటకులు భారీగా క్యూ కట్టాల్సి వస్తోంది. ఇది సిబ్బందికి కూడా తలనొప్పిగా మారింది. దీంతో కొత్త యాక్సెస్ విధానానికి నిరసనగా బుధవారం ఈఫిల్ టవర్ సిబ్బంది బంద్ పాటించారు. దీంతో వేల సంఖ్యలో టూరిస్టులు అనేక గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఏ రకమైన టికెట్ తీసుకున్నా టవర్ వద్ద ఉన్న ఎలివేటర్లను అందరూ ఎక్కేలా చర్యలు తీసుకోవాలని స్టాఫ్ డిమాండ్ చేస్తోంది. ఈఫిల్ టవర్ నిర్వహణ కోసం మొత్తం 300 మంది పనిచేస్తుంటారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన