పారిస్:ఈఫిల్ టవర్ సందర్శన విధానంపై విమర్శలు
- August 01, 2018
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ వద్ద జనం బారులు తీరుతున్నారు. దీంతో ఎంట్రీ కోసం కొత్త విధానాన్ని అమలు చేశారు. అయితే ఆ విధానం వల్ల పర్యాటకులు భారీగా క్యూ కట్టాల్సి వస్తోంది. ఇది సిబ్బందికి కూడా తలనొప్పిగా మారింది. దీంతో కొత్త యాక్సెస్ విధానానికి నిరసనగా బుధవారం ఈఫిల్ టవర్ సిబ్బంది బంద్ పాటించారు. దీంతో వేల సంఖ్యలో టూరిస్టులు అనేక గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఏ రకమైన టికెట్ తీసుకున్నా టవర్ వద్ద ఉన్న ఎలివేటర్లను అందరూ ఎక్కేలా చర్యలు తీసుకోవాలని స్టాఫ్ డిమాండ్ చేస్తోంది. ఈఫిల్ టవర్ నిర్వహణ కోసం మొత్తం 300 మంది పనిచేస్తుంటారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







