అమెరికాలో పబ్లిక్ స్పీకింగ్ కాంటెస్ట్లో పాల్గొననున్న బహ్రెయినీ యువకుడు
- August 03, 2018
బహ్రెయిన్:ఓ బహ్రెయినీ యువకుడు అమెరికాలో బహ్రెయిన్కి ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్లో పాల్గొననున్న ఆ యువకుడి పేరు కలామ్ అల్ షెహాబి. కువైట్లో జరిగిన స్పీకింగ్ కాంపిటీషన్స్లో కలామ్ విజయం సాధించి, చికాగోలో జరిగే పోటీలకు సిద్ధమయ్యాడు. 125 టోస్ట్మాస్టర్స్ క్లబ్స్లో పలువుర్ని ఓడించి రీజినల్ ఛాంపియన్గా కలాం సత్తా చాటాడు. చికాగోలో 99 మంది కంటెస్టెంట్స్తో కలాం పోటీ పడబోతుండగా, తాను ఈ పోటీల్లో విజేతగా గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడాయన.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







