అమెరికాలో పబ్లిక్ స్పీకింగ్ కాంటెస్ట్లో పాల్గొననున్న బహ్రెయినీ యువకుడు
- August 03, 2018బహ్రెయిన్:ఓ బహ్రెయినీ యువకుడు అమెరికాలో బహ్రెయిన్కి ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్లో పాల్గొననున్న ఆ యువకుడి పేరు కలామ్ అల్ షెహాబి. కువైట్లో జరిగిన స్పీకింగ్ కాంపిటీషన్స్లో కలామ్ విజయం సాధించి, చికాగోలో జరిగే పోటీలకు సిద్ధమయ్యాడు. 125 టోస్ట్మాస్టర్స్ క్లబ్స్లో పలువుర్ని ఓడించి రీజినల్ ఛాంపియన్గా కలాం సత్తా చాటాడు. చికాగోలో 99 మంది కంటెస్టెంట్స్తో కలాం పోటీ పడబోతుండగా, తాను ఈ పోటీల్లో విజేతగా గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడాయన.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..