దుబాయ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం
- August 03, 2018
దుబాయ్లోని అల్ బర్షాలో గల ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ రూమ్కి మధ్యాహ్నం 11.42 నిమిషాల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో, వెంటనే ఫైర్ ఇంజిన్స్ని సంఘటనా స్థలానికి తరలించారు. అల్ మర్సా సివిల్ డిఫెన్స్ నుంచి వీటిని సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది. ఓ రెస్టారెంట్లోని ఎయిర్ కండిషన్ ద్వారా మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. వెంటనే మంటల్ని ఆర్పివేయడం జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు పేర్కొన్నారు. స్థానికుడొకరు ఈ ఘటనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పొందుపర్చారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









