వరల్డ్ చాంపియన్షిప్ సెమి ఫైనల్లోకి పి.వి సింధు..
- August 03, 2018
ఒలింపిక్ రజత పతక విజేత, హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ సెమి ఫైనల్లోకి వెళ్ళింది. ఈ మ్యాచ్ లో నొజొమి ఒకుహరను 21-17, 21-19 స్కోరుతో వరుస సెట్లలో ఓడించి సెమి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
హోరా హోరీగా జరిగిన సాగిన ఈ మ్యాచ్ను గెలవడంతో ఈ పోటీల్లో పీవీ సింధుకు పతకం ఖాయమైంది. సెమి ఫైనల్లో వరల్డ్ నంబర్ టూ ప్లేయర్, జపాన్కు చెందిన అకనె యమగుచితో శనివారం తలపడనుంది. పివి సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించగా. సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, మిక్స్డ్ జోడీ అశ్విని-సాత్విక్ జోడీ క్వార్టర్ఫైనల్లోనే పరాజయం పాలయ్యారు. సైనా నెహ్వాల్ 6-21, 11-21 పాయింట్ల తేడాతో స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓటమిపాలైంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







