వరల్డ్ చాంపియన్షిప్ సెమి ఫైనల్లోకి పి.వి సింధు..
- August 03, 2018
ఒలింపిక్ రజత పతక విజేత, హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ సెమి ఫైనల్లోకి వెళ్ళింది. ఈ మ్యాచ్ లో నొజొమి ఒకుహరను 21-17, 21-19 స్కోరుతో వరుస సెట్లలో ఓడించి సెమి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
హోరా హోరీగా జరిగిన సాగిన ఈ మ్యాచ్ను గెలవడంతో ఈ పోటీల్లో పీవీ సింధుకు పతకం ఖాయమైంది. సెమి ఫైనల్లో వరల్డ్ నంబర్ టూ ప్లేయర్, జపాన్కు చెందిన అకనె యమగుచితో శనివారం తలపడనుంది. పివి సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించగా. సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, మిక్స్డ్ జోడీ అశ్విని-సాత్విక్ జోడీ క్వార్టర్ఫైనల్లోనే పరాజయం పాలయ్యారు. సైనా నెహ్వాల్ 6-21, 11-21 పాయింట్ల తేడాతో స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓటమిపాలైంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







