ఈద్‌ అల్‌ అదా: ఉద్యోగులకు ముందస్తు వేతనం

- August 03, 2018 , by Maagulf
ఈద్‌ అల్‌ అదా: ఉద్యోగులకు ముందస్తు వేతనం

రస్‌ అల్‌ ఖైమా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ షేక్‌ సౌద్‌ బిన్‌ సక్ర్‌ అల్‌ కాసిమి డైరెక్షన్స్‌ మేరకు రస్‌ అల్‌ ఖైమాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్‌ అల్‌ సందర్భంగా ముందస్తు వేతనాన్ని అందించే ప్రక్రియను సమీక్షిస్తున్నారు రస్‌ అల్‌ ఖైమా క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ సౌద్‌ సక్ర్‌ అల్‌ కాసిమి. రస్‌ అల్‌ ఖైమా హ్యూమన్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ అబ్దుల్‌ లతీఫ్‌ ఖలీఫా మాట్లాడుతూ, ప్రస్తుతం సేలరీ మొత్తాన్ని బ్యాంక్‌ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. సెలవుల్లో ఆయా కుటుంబాల్లో ఆనందం నింపేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారాయన. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com