కాక్పిట్లోకి చొరబడిన వ్యక్తి
- August 04, 2018
న్యూఢిల్లీ: ఇటలీలోని మిలాన్ నుండి న్యూఢిల్లీకి బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది సమయానికి కాక్పిట్లోకి ఓ ప్రయాణీకుడు బలవంతంగా ప్రవేశించడంతో తిరిగి ఇటలీ విమానశ్రయానికి చేరింది. ఈ ఘటన గురువారం జరిగినప్పటికీ అధికారులు ఆలస్యంగా వెల్లడించారు. అనంతరం ఆ ప్రయాణీకుడిని స్థానకి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని ఎయిర్ ఇండియా ప్రతినిథి తెలిపారు. అతడిని భారత సంతతికి చెందిన గురుప్రీత్ సింగ్గా గుర్తించారు. దీంతో ఈ విమానం 2.35 గంటలు ఆలస్యమైందని, ఇందులో మొత్తం 245 మంది ప్రయాణీకులు ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







