ఆందోళనకరంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
- August 03, 2018
బహ్రెయిన్:ప్రతి యేడాది 70కి పైగా క్యాన్సర్ కేసులు కింగ్ హమాద్ అంకాలజీ సెంటర్లో నమోదవుతున్నట్లు కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ హెడ్ మేజర్ జనరల్ డాక్టర్ షేక్ సల్మాన్ బిన్ అత్తియాతల్లా అల్ ఖలీఫా చెప్పారు. నాలుగు నెలల క్రితమే అంకాలజీ సెంటర్ ప్రారంభమయ్యిందనీ, మొదటి నెలలో 70 క్యాన్సర్ కేసులు గుర్తించగా, రెండో నెలలో 72 కేసులు కనుగొన్నామని, మూడో నెలలో ఈ సంఖ్య 65గా వుందని చెప్పారు. ఇవి ఆందోళన కరిగించే విధంగా వున్నాయని ఆయన వివరించారు. అంకాలజీ సెంటర్లో 120 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారాయన. వాటిని 145 వరకు పెంచాల్సి వుందని డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ భావిస్తోంది.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







