భారతీయులకు శుభవార్తను తెలిపిన ఇమ్రాన్ ఖాన్
- August 05, 2018
పాకిస్తాన్ కు కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ కీలక నిర్ణయం తీసుకుని భారతీయులకు శుభవార్తను తెలిపారు. పాకిస్తాన్ జైల్లో ఉన్న 27 మంది భారతీయులను విడుదల చేయాలని నిర్ణయించారు. తాను ప్రమాణ స్వీకారం జరిగిన మరుసటి రోజునే వారిని విడుదల చేయాలని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులకు ఇమ్రాన్ ఆదేశించారు. గతంలో గుజరాత్ కు చెందిన వీరందరు వేటకు వెళ్లి పాక్ లోకి ప్రవేశించడంతో.. పాక్ సైన్యం వీరిని అదుపులోకి తీసుకుని కరాచీ జైలుకు తరలించింది. అనంతరం లాహోర్ జైలుకు మార్చింది. వీరంతా దాదాపు రెండేళ్లుగా పాకిస్థాన్ జైల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







