భారతీయులకు శుభవార్తను తెలిపిన ఇమ్రాన్ ఖాన్
- August 05, 2018
పాకిస్తాన్ కు కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ కీలక నిర్ణయం తీసుకుని భారతీయులకు శుభవార్తను తెలిపారు. పాకిస్తాన్ జైల్లో ఉన్న 27 మంది భారతీయులను విడుదల చేయాలని నిర్ణయించారు. తాను ప్రమాణ స్వీకారం జరిగిన మరుసటి రోజునే వారిని విడుదల చేయాలని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులకు ఇమ్రాన్ ఆదేశించారు. గతంలో గుజరాత్ కు చెందిన వీరందరు వేటకు వెళ్లి పాక్ లోకి ప్రవేశించడంతో.. పాక్ సైన్యం వీరిని అదుపులోకి తీసుకుని కరాచీ జైలుకు తరలించింది. అనంతరం లాహోర్ జైలుకు మార్చింది. వీరంతా దాదాపు రెండేళ్లుగా పాకిస్థాన్ జైల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!







