3 గంటల్లో 170,000 దిర్హామ్ల జరీమానా
- August 06, 2018
ఒకే కారు.. అదీ లాంబోర్గాని.. కేవలం మూడు గంటల్లోనే 170,000 దిర్హామ్ల జరీమానాకి గురయ్యింది. కారుని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అతి వేగంతో వెళ్ళడమే దీనికి కారణం. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో అతి ఖరీదైన లాంబోర్గానీ కారుని నడిపాడు ఆ కారు డ్రైవర్. యూరోపియన్ విజిటర్, రెంటెడ్ కారులో ఈ ఫీట్కి పాల్పడ్డాడు. షేక్ జాయెద్ రోడ్డుపై ఈ కారు అతి వేగంతో వెళ్తుండడాన్ని రాడార్లు పసిగట్టాయి. ఈ రోడ్డుపై అతి వేగానికిగాను 1.3 మిలియన్ దిర్హామ్ల జరీమానా విధించారు. తెల్లవారు ఝామున 2.30 నిమిషాల సమయంలో గంటకు 230 నుంచి 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది ఈ కారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







