3 గంటల్లో 170,000 దిర్హామ్ల జరీమానా
- August 06, 2018
ఒకే కారు.. అదీ లాంబోర్గాని.. కేవలం మూడు గంటల్లోనే 170,000 దిర్హామ్ల జరీమానాకి గురయ్యింది. కారుని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అతి వేగంతో వెళ్ళడమే దీనికి కారణం. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో అతి ఖరీదైన లాంబోర్గానీ కారుని నడిపాడు ఆ కారు డ్రైవర్. యూరోపియన్ విజిటర్, రెంటెడ్ కారులో ఈ ఫీట్కి పాల్పడ్డాడు. షేక్ జాయెద్ రోడ్డుపై ఈ కారు అతి వేగంతో వెళ్తుండడాన్ని రాడార్లు పసిగట్టాయి. ఈ రోడ్డుపై అతి వేగానికిగాను 1.3 మిలియన్ దిర్హామ్ల జరీమానా విధించారు. తెల్లవారు ఝామున 2.30 నిమిషాల సమయంలో గంటకు 230 నుంచి 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది ఈ కారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







