భారత దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా బంద్..
- August 06, 2018
ఇవాళ (మంగళవారం)భారత దేశ వ్యాప్తంగా రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ఆటో నుంచి ఆర్టీసీ బస్సు వరకు రోడ్డెక్కే పరిస్థితే లేదు. కేంద్రం తేబోతున్న మోటార్ యాక్ట్ బిల్లుకు వ్యతిరేకంగా కార్మికులు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. MV యాక్ట్ సవరణతో దేశంలోని అన్ని ఆర్టీసీలు నిర్వీర్యం అవుతాయని.. రవాణా రంగం అస్థవ్యస్తంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
మోటార్ వెహికిల్ చట్ట సవరణ బిల్లు 2017 రవాణ రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలో ప్రస్తుతం19 కోట్లకు పైగా మోటారు వాహనాలు తిరుగుతున్నాయి. 15 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. కొత్త ఎంవీ యాక్ట్ అమల్లోకి వస్తే చాలామంది ఉపాధి కొల్పోతారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆటోలు, క్యాబ్ లతో పాటు ఆర్టీసీపై కూడా ప్రభావం ఎక్కువగా వుంటుందని రోడ్డు రవాణా కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







