షార్జాలో భారతీయ కార్మికుడి మృతి
- December 14, 2015
I
షార్జాలోని అల్ ఘయిల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో భారతదేశానికి చెందిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. విధి నిర్వహణలో ఉండగా స్టీల్ రాడ్ ఒకటి అతనిపై పడింది. దాంతో బాధితుడి తలభాగానికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా, ఆపరేషన్ జరుగుతున్న సమయంలో మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఫ్యాక్టరీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు కార్మికుల భద్రత కోసం ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని పోలీసులు సూచించారు. బాధితుడు ప్రమాదం జరిగిన సమయంలో సేఫ్టీ హెల్మెట్ పెట్టుకోలేదని సహచరులు పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!









