షార్జాలో భారతీయ కార్మికుడి మృతి
- December 14, 2015
I
షార్జాలోని అల్ ఘయిల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో భారతదేశానికి చెందిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. విధి నిర్వహణలో ఉండగా స్టీల్ రాడ్ ఒకటి అతనిపై పడింది. దాంతో బాధితుడి తలభాగానికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా, ఆపరేషన్ జరుగుతున్న సమయంలో మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఫ్యాక్టరీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు కార్మికుల భద్రత కోసం ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని పోలీసులు సూచించారు. బాధితుడు ప్రమాదం జరిగిన సమయంలో సేఫ్టీ హెల్మెట్ పెట్టుకోలేదని సహచరులు పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







