బహ్రెయిన్:విదేశీ టీచర్ల రిక్రూట్మెంట్ కొనసాగించనున్న ఎంఓఇ
- August 08, 2018
బహ్రెయిన్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఓఇ)కి సంబంధించి అనేక శాఖల్లో చిన్న చిన్న అభ్యంతరాలు తలెత్తినప్పటికీ, విదేశీ టీచర్ల రిక్రూట్మెంట్ కొనసాగనుంది. కొత్తగా తలెత్తిన అవసరాల నేపథ్యంలో 38 ఈజిప్టియన్ టీచర్లు క్వాలిఫైంగ్ టెస్ట్కి హాజరు కాబోతున్నారు. కల్చరల్ అటాచీ, బహ్రెయిన్ అంబసీ - అమ్మాన్ జోర్డాఇనయన్ టీచర్స్ని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈజిప్ట్ నుంచి టీచర్లఉ రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించి వస్తున్న వార్తల్ని ఇటీవల మినిస్ట్రీ ఖండించింది. ఆ రిపోర్టుల ప్రకారం ఈజిప్ట్లోని కఫ్ర్ ఎల్ షేక్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్, టీచర్ల రిక్రూట్మెంట్పై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్తో సంప్రదింపులు జరిపినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







