ఇంటెలిజెన్స్ బృందాలతో దోబూచులాడుతున్న నీరవ్
- August 09, 2018పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ. 7 వేల దాకా టోపీ పెట్టి వెళ్లిపోయిన నీరవ్ మోడీ... ఈడీ, ఇంటెలిజెన్స్ బృందాలతో దోబూచులాడుతున్నాడు. తాజాగా అతను దుబాయిలో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. కానీ అతనున్న స్థావరం గుర్తించి పట్టుకునే పక్కా సమాచారం మాత్రం చిక్కడం లేదు. దుబాయిలో ఆరా తీసే సమయానికే ఈజిప్టుకు చెక్కేసినట్టు మరో సమాచారం అందింది. దీంతో నీరవ్ జాడను కరెక్టుగా కనుక్కోవడం కష్టతరంగా మారింది. ఒకవేళ మోడీని బహిష్కరించాలని ఆయా దేశాలకు రిక్వెస్టు చేద్దామంటే అందుకు న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ఈడీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..