దుబాయ్లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 10, 2018
దుబాయ్:భారతీయులు, భారతీయుల సన్నిహితులు భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దుబాయ్లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ మీడియా ముఖంగా ఆహ్వానం పంపింది. బుధవారం, ఆగస్ట్ 15వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 9.30 నిమిషాల వరకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, అల్ హమ్రియా డిప్లమాటిక్ ఎన్క్లేవ్, దుబాయ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8.30 నిమిషాలకు ఫ్లాగ్ హోయిస్టింగ్ నిర్వహిస్తారు, తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







