దుబాయ్లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 10, 2018దుబాయ్:భారతీయులు, భారతీయుల సన్నిహితులు భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దుబాయ్లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ మీడియా ముఖంగా ఆహ్వానం పంపింది. బుధవారం, ఆగస్ట్ 15వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 9.30 నిమిషాల వరకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, అల్ హమ్రియా డిప్లమాటిక్ ఎన్క్లేవ్, దుబాయ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8.30 నిమిషాలకు ఫ్లాగ్ హోయిస్టింగ్ నిర్వహిస్తారు, తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
తాజా వార్తలు
- హజ్ కోసం టీకా.. ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు
- అన్టాప్డ్ పొటెన్షియల్స్: ఒమన్ - టర్కీయే కీలక పాత్ర
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్