వాడి దర్బాత్లో నీట మునిగి ఇద్దరు మృతి
- August 11, 2018
మస్కట్:వాడి డర్బాత్లో ఇద్దరు పౌరులు నీట మునిగి మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. వాడి నుంచి ఇద్దరు పౌరుల్ని ప్రాణాలతో రక్షించినప్పటికీ, వారిని బతికించలేకపోయినట్లు పిఎసిడిఎ పేర్కొంది. వాడి దర్బాత్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ టీమ్ ఎంతగా ప్రయత్నించినా వారిని రక్షించలేకపోయింది. విహార యాత్రల కోసం వెళ్ళేవారు, నీటిలోకి దిగేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, సూచనలు పాటించాలనీ, లేకపోతే హఠాత్తుగా జరిగే పరిణామాల కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని జనరల్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







