వాడి దర్బాత్లో నీట మునిగి ఇద్దరు మృతి
- August 11, 2018
మస్కట్:వాడి డర్బాత్లో ఇద్దరు పౌరులు నీట మునిగి మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. వాడి నుంచి ఇద్దరు పౌరుల్ని ప్రాణాలతో రక్షించినప్పటికీ, వారిని బతికించలేకపోయినట్లు పిఎసిడిఎ పేర్కొంది. వాడి దర్బాత్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ టీమ్ ఎంతగా ప్రయత్నించినా వారిని రక్షించలేకపోయింది. విహార యాత్రల కోసం వెళ్ళేవారు, నీటిలోకి దిగేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, సూచనలు పాటించాలనీ, లేకపోతే హఠాత్తుగా జరిగే పరిణామాల కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని జనరల్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









