శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్
- August 11, 2018
హైదరాబాద్: ఆగస్టు 15 సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈనెల 20వరకు హైఅలర్ట్ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. ఎయిర్పోర్టు పరిసరాల్లో ప్రత్యేక చెక్పోస్టులు, ముమ్మర తనిఖీలు నిర్వహించనున్నారు. ఎయిర్పోర్టు పరిసరాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈనెల 13, 14 తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్టు నుంచి ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని శంషాబాద్ ఏసీపీ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం









