శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్
- August 11, 2018
హైదరాబాద్: ఆగస్టు 15 సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈనెల 20వరకు హైఅలర్ట్ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. ఎయిర్పోర్టు పరిసరాల్లో ప్రత్యేక చెక్పోస్టులు, ముమ్మర తనిఖీలు నిర్వహించనున్నారు. ఎయిర్పోర్టు పరిసరాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈనెల 13, 14 తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్టు నుంచి ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని శంషాబాద్ ఏసీపీ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







