సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- July 15, 2026
దుబాయ్: ప్రపంచ ప్రసిద్ధ దుబాయ్ 'మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్' (Museum of the Future) ప్రస్తుత ప్రదర్శన (Exhibition) ఈ ఏడాది సెప్టెంబర్ తో ముగియనుంది. ఈ మేరకు మ్యూజియం యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. 2027లో ఆవిష్కరించబోయే "నెక్స్ట్ జనరేషన్" సరికొత్త ప్రదర్శనల కోసం పనులు ప్రారంభించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు పంపిన వినూత్న ఆలోచనలు, సూచనల ఆధారంగా ఈ భవిష్యత్తు ప్రదర్శనలను రూపొందించనున్నారు.
మ్యూజియం తదుపరి తరం ఇంటరాక్టివ్ అనుభవాలను తీర్చిదిద్దేందుకు గాను సాధారణ ప్రజల నుండి సలహాలను ఆహ్వానిస్తూ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి స్పందనగా మ్యూజియం సాషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా 1,000కి పైగా అద్భుతమైన ఆలోచనలు, ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ కొత్త ప్రదర్శనలు.. రాబోయే దశాబ్దాలలో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలను సందర్శకులు మరింత లోతుగా, ఇంటరాక్టివ్ పద్ధతిలో అందించేలా డిజైన్ చేయనున్నట్లు మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ చైర్మన్ మహ్మద్ అల్ గెర్గావి గతంలో వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







