పసిడి ధర రూ.25,690కి చేరింది.

- December 15, 2015 , by Maagulf
పసిడి ధర రూ.25,690కి చేరింది.

ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ఈ రోజు బంగారం ధర తగ్గింది. రూ.160 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,690కి చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో, బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.31 శాతం తగ్గి 1,060.10 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com