కేరళ వరదలపై మోదీ సమీక్ష
- August 17, 2018
కొచ్చి:కేరళ రాష్ట్రంలో వెల్లువెత్తిన వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ పి. సదాశివం, సీఎం పినరయి విజయన్, రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖరన్ లతో సమీక్షించారు. కొచ్చిలో భారీవర్షం కురుస్తుండటంతో వరదపీడిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి మోదీ ఏరియల్ సర్వే చేయలేక పోయారు. దీంతో నావల్ బేస్ లోనే ప్రధాని వరద పరిస్థితిని సమీక్షించారు. కల్లిసరి ప్రాంతంలో వరదనీటిలో చిక్కుకుపోయిన 60 మందిని సహాయ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. 50 మంది సభ్యులున్న నేవీ బృందం చెంగనూర్ చేరుకొని వరదసహాయపనులు చేపట్టింది. కేరళలో 1568 సహాయ శిబిరాల్లో రెండులక్షలమందికి ఆశ్రయం కల్పించామని సీఎం విజయన్ చెప్పారు.
తాజా వార్తలు
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..







