రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా పలువురు నివాళులు
- August 20, 2018
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా యుపిఎ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం వీర్భూమిలోని ఆయన స్మృతి చిహ్నానికి నివాళులు అర్పించారు. వీరితో పాటు ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్గాంధీ దేశానికి ఆరవ ప్రధానిగా 1984నుండి 1989 వరకు భాద్యతలు చేపట్టారు. 1991లో మే 21న తమిళనాడుకు చెందిన ఆత్మాహుతి దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్లు కూడా నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









