కేరళకు రూ.700 కోట్లు విరాళం ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం
- August 21, 2018
యూ.ఏ.ఈ:భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం చేయూతనందించింది. కేరళ బాధితుల సహాయార్థం యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్లును విరాళం ప్రకటించిందని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు.ఇప్పటికే కేరళను ఆదుకునేందుకు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ప్రకటించగా, పలు రాష్ట్రాలు తమవంతు సాయాన్ని ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ.10కోట్ల సాయాన్ని అందించాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







