కేరళకు రూ.700 కోట్లు విరాళం ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం
- August 21, 2018
యూ.ఏ.ఈ:భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం చేయూతనందించింది. కేరళ బాధితుల సహాయార్థం యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్లును విరాళం ప్రకటించిందని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు.ఇప్పటికే కేరళను ఆదుకునేందుకు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ప్రకటించగా, పలు రాష్ట్రాలు తమవంతు సాయాన్ని ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ.10కోట్ల సాయాన్ని అందించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!