బహ్రెయిన్:గ్రాండ్ మాస్క్లో నాన్ ముస్లిమ్స్కి ఈద్ సందర్భంగా ఓపెన్ హౌస్
- August 21, 2018
బహ్రెయిన్:ఈద్ అల్ అదా సందర్భంగా అందరిలోనూ స్నేహ సంబంధాలు మరింత పెంచే క్రమంలో నాన్ ముస్లిమ్స్ కోసం అహ్మద్ అల్ ఫతెహ్ ఇస్లామిక్ సెంటర్, ఈద్ ఓపెన్ హౌస్ ఈవెంట్ని అల్ ఫతెహ్ గ్రాండ్ మాస్క్లో నిర్వహిస్తోంది. ఈద్ రెండవ రోజున, బహ్రెయిన్లోనే అతి పెద్దదయిన మాస్క్లో నాన్ ముస్లిమ్స్ని అతిథులుగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అహ్మద్ అల్ ఫతెహ్ ఇస్లామిక్ సెంటర్ కో-ఆర్డినేటర్ ఫరాహత్ అల్ కిండీ చెప్పారు. 1999లో ఈ ఓపెన్ హౌస్ ప్రారంభం కాగా, మొదట్లో చాలా తక్కువమంది వచ్చేవారనీ, ఇప్పుడు వేలల్లో వస్తున్నారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!







