రషిదియా - షార్జాలను కలుపుతూ కొత్త బస్ రూట్
- August 23, 2018
దుబాయ్ నుంచి షార్జా మధ్య ప్రయాణించేవారికి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇ311 పేరుతో కొత్త రోజువారీ బస్ రూట్ని ఈ రెండు ఎమిరేట్స్ మధ్య ప్రకటించింది. 30 నిమిషాలకు ఓ బస్ ప్రయాణించేలా మొత్తం ఆరు బస్లను ఇందుకోసం కేటాయించింది ఆర్టిఎ. దుబాయ్లోని రష్దియా మెట్రో స్టేషన్ని షార్జాలోని అల్ జుబైల్ బస్ స్టేషన్ని ఈ బస్ రూట్ కలుపుతుందని ఆర్టిఎ డైరెక్టర్ ఫర్ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ మొహమ్మద్ అబుబాకర్ అల్ హాషిమి చెప్పారు. రషిదియా మెట్రో స్టేషన్ నుంచి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు మీదుగా షార్జాలోకి ఎంటర్ అవుతుంది. ఈ రూట్లో నిత్యం ప్రయాణించేవారికి ఈ బస్లు ఎంతగానో ఉపకరిస్తాయని అల్ హాషిమి చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









