యూ.ఏ.ఈ:రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- August 24, 2018
యూ.ఏ.ఈ:ఘోర రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. ఆ వ్యక్తి ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం జరిగింది. ఆ వెంటనే అతనికి తల్లిదండ్రులు పెళ్ళి చేయగా, అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడ్ని సయీద్ అబ్దెల్ రహ్మాన్ సయీద్ అల్ మిక్బాలిగా గుర్తించారు. సయీద్ అబ్దెల్ రెహ్మాన్ ఫ్యునరల్ ప్రార్థనల్ని అల్ అయిన్లోని అలి అల్ జిమి మాస్క్లో నిర్వహిస్తారు. అనంతరం మృతదేహాన్ని ఫౌవా సిమిటెరీలో ఖననం చేయనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







