యూ.ఏ.ఈ:రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- August 24, 2018
యూ.ఏ.ఈ:ఘోర రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. ఆ వ్యక్తి ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం జరిగింది. ఆ వెంటనే అతనికి తల్లిదండ్రులు పెళ్ళి చేయగా, అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడ్ని సయీద్ అబ్దెల్ రహ్మాన్ సయీద్ అల్ మిక్బాలిగా గుర్తించారు. సయీద్ అబ్దెల్ రెహ్మాన్ ఫ్యునరల్ ప్రార్థనల్ని అల్ అయిన్లోని అలి అల్ జిమి మాస్క్లో నిర్వహిస్తారు. అనంతరం మృతదేహాన్ని ఫౌవా సిమిటెరీలో ఖననం చేయనున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









