యూ.ఏ.ఈ:రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- August 24, 2018
యూ.ఏ.ఈ:ఘోర రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. ఆ వ్యక్తి ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం జరిగింది. ఆ వెంటనే అతనికి తల్లిదండ్రులు పెళ్ళి చేయగా, అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడ్ని సయీద్ అబ్దెల్ రహ్మాన్ సయీద్ అల్ మిక్బాలిగా గుర్తించారు. సయీద్ అబ్దెల్ రెహ్మాన్ ఫ్యునరల్ ప్రార్థనల్ని అల్ అయిన్లోని అలి అల్ జిమి మాస్క్లో నిర్వహిస్తారు. అనంతరం మృతదేహాన్ని ఫౌవా సిమిటెరీలో ఖననం చేయనున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







