కళ్లు చెదిరే రాఖీలు..
- August 24, 2018
రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లోకి రకరకాల రాఖీలు వచ్చాయి. కళ్లు చెదిరే రాఖీలు అక్కచెల్లెళ్లను ఆకర్షిస్తున్నాయి. అన్నకు ఓ మంచి రాఖీని కట్టి తన ప్రేమను తెలియజేయాలనుకుంటుంది చెల్లి. మరి ఇప్పుడు మార్కెట్లో వందలు, వేలు దాటి లక్షల్లు ఖరీదు చేసే రాఖీలు వచ్చి అక్క చెల్లెళ్లను కొనమంటున్నాయి. దేశంలోని కోల్కతా, రాజ్కోట్, కటక్ మార్కెట్లో ఈ ఖరీదైన రాఖీలు విక్రయిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లక్నోలోని ప్రముఖ మార్కెట్ సర్వఫా బజార్లో రూ.12లక్షలు ఖరీదు చేసే రాఖీల గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. బ్రాస్లెట్ రూపంలో తీర్చిదిద్దిన రాఖీలకు కోయంబత్తూర్ సొగసులను అద్దారు. ఇప్పటికే మార్కెట్లో చలామణిలో ఉన్న బంగారం, వెండి రాఖీలకు తోడు డైమండ్ రాఖీలు కూడా ఈసారి సందడి చేయబోతున్నాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







