బహ్రెయిన్:కార్ల దొంగలకు మూడేళ్ళ జైలు
- August 27, 2018
బహ్రెయిన్:కార్లను దొంగిలించి, ఆ కార్లను డిస్ అసెంబ్లింగ్ చేసి పార్టులు పార్టులుగా వాటిని విక్రయిస్తోన్న ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ కెమెరాలను పరిశీలించిన అనంతరం అత్యంత చాకచక్యంగా నిందితుల్ని గుర్తించారు. ముందుగా వాహనాల్ని టౌల్ చేసి, ఆ తర్వాత ఆ వాహనాల్ని ఇసా టౌన్ వైపుకు తీసుకెళ్ళి, అక్కడ వాహనాన్ని డిస్ అసెంబ్లింగ్ చేస్తున్నారు నిందితులు. ముందుగా టౌలింగ్ కార్ని డిటెక్టివ్స్ గుర్తించారు. ఆ నెంబర్ ఆధారంగా ఆ వాహన ఓనర్ని ప్రశ్నిస్తే, మొత్తం బండారం బయటపడింది. 2017 నుంచి 2018 వరకు పలు కార్లను నిందితులు దొంగిలించినట్లు పోలీసులు తేల్చారు. న్యాయస్థానం నిందితులకు మూడేళ్ల జైలు శిక్షను విధించింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







