బహ్రెయిన్:కార్ల దొంగలకు మూడేళ్ళ జైలు
- August 27, 2018
బహ్రెయిన్:కార్లను దొంగిలించి, ఆ కార్లను డిస్ అసెంబ్లింగ్ చేసి పార్టులు పార్టులుగా వాటిని విక్రయిస్తోన్న ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ కెమెరాలను పరిశీలించిన అనంతరం అత్యంత చాకచక్యంగా నిందితుల్ని గుర్తించారు. ముందుగా వాహనాల్ని టౌల్ చేసి, ఆ తర్వాత ఆ వాహనాల్ని ఇసా టౌన్ వైపుకు తీసుకెళ్ళి, అక్కడ వాహనాన్ని డిస్ అసెంబ్లింగ్ చేస్తున్నారు నిందితులు. ముందుగా టౌలింగ్ కార్ని డిటెక్టివ్స్ గుర్తించారు. ఆ నెంబర్ ఆధారంగా ఆ వాహన ఓనర్ని ప్రశ్నిస్తే, మొత్తం బండారం బయటపడింది. 2017 నుంచి 2018 వరకు పలు కార్లను నిందితులు దొంగిలించినట్లు పోలీసులు తేల్చారు. న్యాయస్థానం నిందితులకు మూడేళ్ల జైలు శిక్షను విధించింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







