తుదిపోరులో ‘సింధు’ ఓటమి…
- August 28, 2018
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో తెలుగుతేజం పివి సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్లో ఫైనల్కు చేరిన తొలి భారత ప్లేయర్గా చరిత్ర సృష్టించిన సింధు తుదిపోరులో నిరాశపరిచింది. వరల్డ్ నెంబర్ వన్ తైజుయింగ్ వరుస గేమ్స్లో సింధు నిలువరించి స్వర్ణం కైవసం చేసుకుంది. సెమీస్లో అద్భుతంగా ఆడిన సింధు ఫైనల్లో మాత్రం అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయింది. అయితే రజతం గెలవడం ద్వారా ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!