కేరళ వరద బాధితుల్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
- August 28, 2018
కేరళ:కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరద బాధిత కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం త్రివేండ్రం విమానాశ్రయం చేరుకున్న రాహుల్ చెన్గన్నూర్కు వచ్చారు. అక్కడ ఓ పునరావాస శిబిరానికి వెళ్లి బాధితుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం అధికంగా ఉన్న చెన్గన్నూర్, అలపుజా, అంగమలీ ప్రాంతాల్లో ఈ రోజు ఆయన పర్యటించనున్నారు. రేపు వాయాంద్ జిల్లాలో పర్యటన చేయనున్నారు. కొచ్చి విమానాశ్రయాన్ని రేపు మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ప్రారంభిస్తామని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







