కేరళ వరద బాధితుల్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
- August 28, 2018
కేరళ:కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరద బాధిత కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం త్రివేండ్రం విమానాశ్రయం చేరుకున్న రాహుల్ చెన్గన్నూర్కు వచ్చారు. అక్కడ ఓ పునరావాస శిబిరానికి వెళ్లి బాధితుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం అధికంగా ఉన్న చెన్గన్నూర్, అలపుజా, అంగమలీ ప్రాంతాల్లో ఈ రోజు ఆయన పర్యటించనున్నారు. రేపు వాయాంద్ జిల్లాలో పర్యటన చేయనున్నారు. కొచ్చి విమానాశ్రయాన్ని రేపు మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ప్రారంభిస్తామని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి