కేరళకు దక్షిణాది తారల విరాళం..
- September 01, 2018
పదిరోజులపాటు పాటు ఉప్పొంగిన వరదలకు కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆపదలో ఉన్న కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు వేలాదిమంది ముందుకు వచ్చారు. ఈ క్రమంలో దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో 1980ల నాటి సినీ తారలంతా తమ వంతుగా 40 లక్షల రూపాయల విరాళం అందించారు.
’80’s సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్’ పేరుతో కేరళ వరద బాధితుల ఈ భారీ విరాళాన్నిచ్చింది.1980ల నాటి నటీమణులంతా స్పందించి 40 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.. ఈ చెక్కును శుక్రవారం కేరళ సీఎంను కలిసి అందజేసినట్టు సీనియర్ హీరోయిన్ సుహాసిని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేశారు. గాడ్స్ ఓన్ కంట్రీ వాసులు పూర్తిగా కోలుకునేలా తమ వంతు సహాయాన్నందించేందుకు నిర్ణయించామని నటి కుష్బు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







