కేరళకు దక్షిణాది తారల విరాళం..
- September 01, 2018
పదిరోజులపాటు పాటు ఉప్పొంగిన వరదలకు కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆపదలో ఉన్న కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు వేలాదిమంది ముందుకు వచ్చారు. ఈ క్రమంలో దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో 1980ల నాటి సినీ తారలంతా తమ వంతుగా 40 లక్షల రూపాయల విరాళం అందించారు.
’80’s సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్’ పేరుతో కేరళ వరద బాధితుల ఈ భారీ విరాళాన్నిచ్చింది.1980ల నాటి నటీమణులంతా స్పందించి 40 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.. ఈ చెక్కును శుక్రవారం కేరళ సీఎంను కలిసి అందజేసినట్టు సీనియర్ హీరోయిన్ సుహాసిని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేశారు. గాడ్స్ ఓన్ కంట్రీ వాసులు పూర్తిగా కోలుకునేలా తమ వంతు సహాయాన్నందించేందుకు నిర్ణయించామని నటి కుష్బు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి