జర్మనీ:కంపెనీలో భారీ పేలుడు.. 2000 మంది తరలింపు
- September 01, 2018
జర్మనీ:జర్మనీలో భారీ పేలుడు సంభవించింది. దక్షిణ జర్మనీలో ఉన్న పెట్రోలియం శుద్ధికర్మాగారంలో జరిగిన పేలుడులో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల మేర భూమి కంపించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాల్లోని సుమారు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.30గంటలకు కర్మాగారంలో పేలుడు సంభవించింది. బేయర్న్ ఆయిల్ గ్రూపుకు సంబంధించిన కంపెనీగా అధికారులు చెబుతున్నారు. గాయపడ్డవారిని హాస్పిటల్కు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 200 మంది ఫైర్ ఫైటర్స్ ని వినియోగించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!