జర్మనీ:కంపెనీలో భారీ పేలుడు.. 2000 మంది తరలింపు
- September 01, 2018
జర్మనీ:జర్మనీలో భారీ పేలుడు సంభవించింది. దక్షిణ జర్మనీలో ఉన్న పెట్రోలియం శుద్ధికర్మాగారంలో జరిగిన పేలుడులో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల మేర భూమి కంపించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాల్లోని సుమారు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.30గంటలకు కర్మాగారంలో పేలుడు సంభవించింది. బేయర్న్ ఆయిల్ గ్రూపుకు సంబంధించిన కంపెనీగా అధికారులు చెబుతున్నారు. గాయపడ్డవారిని హాస్పిటల్కు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 200 మంది ఫైర్ ఫైటర్స్ ని వినియోగించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







