'జనసేన టీమ్-కువైట్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
- September 01, 2018
కువైట్:జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 47 వ జన్మదిన వేడుకలు ఆగస్ట్ 31 తేదీన కువైట్,ఖైతాన్ ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ లో 'జనసేన టీమ్ కువైట్' ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.భారత్ దేశం నుంచి ముఖ్య అతిధిగా విచ్చేసిన తాతంశెట్టి నాగేంద్ర కేక్ కట్ చేసారు.తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.సెప్టెంబర్ 2న 'జనసేన టీమ్ కువైట్' ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయనున్నారు.
ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు విచ్చేసిన ప్రతి జనసేన పార్టీ కార్యకర్తకు పేరు పేరునా ధన్యవాదములు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.







తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







