“మా” లో చీలిక..
- September 02, 2018
‘మా’ లో విభేదాలు తారా స్థాయికి చేరాయి. చిరంజీవి ముఖ్య అతిథిగా యుస్ లో నిర్వహించిన కల్చరర్ ప్రోగ్రామ్స్ లో మూడు కోట్ల నిధులు తారు మారు అయ్యాయని ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్ చేసిన అభియోగం పై నిన్న ( శనివారం) రాత్రి అర్ధ రాత్రి వరకూ చర్చలు జరిగాయి. ‘మా’ అసోసియేషన్ చర్చలు అర్ధరాత్రి వరకూ జరగడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడు శివాజీరాజా , జనరల్ సెక్రటరీ కి మద్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో నరేష్ ఈ కార్యవర్గ సమాచారానికి ‘బౌన్సర్స్ ’ తో దిగడం ఈ చర్చల ఏలాంటి వాతావరణం లో జరిగిందో అర్ధం అవుతుంది. ఇప్పుడంతా బాగుంది అసలు ఏం జరగలేదు.. మేమంతా బాగానే ఉన్నాం అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, ఒకరెండ్రు రోజుల్లో ఈ విభేదాలు రోడ్ మీదకు వస్తాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి