“మా” లో చీలిక..
- September 02, 2018
‘మా’ లో విభేదాలు తారా స్థాయికి చేరాయి. చిరంజీవి ముఖ్య అతిథిగా యుస్ లో నిర్వహించిన కల్చరర్ ప్రోగ్రామ్స్ లో మూడు కోట్ల నిధులు తారు మారు అయ్యాయని ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్ చేసిన అభియోగం పై నిన్న ( శనివారం) రాత్రి అర్ధ రాత్రి వరకూ చర్చలు జరిగాయి. ‘మా’ అసోసియేషన్ చర్చలు అర్ధరాత్రి వరకూ జరగడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడు శివాజీరాజా , జనరల్ సెక్రటరీ కి మద్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో నరేష్ ఈ కార్యవర్గ సమాచారానికి ‘బౌన్సర్స్ ’ తో దిగడం ఈ చర్చల ఏలాంటి వాతావరణం లో జరిగిందో అర్ధం అవుతుంది. ఇప్పుడంతా బాగుంది అసలు ఏం జరగలేదు.. మేమంతా బాగానే ఉన్నాం అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, ఒకరెండ్రు రోజుల్లో ఈ విభేదాలు రోడ్ మీదకు వస్తాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







