“మా” లో చీలిక..
- September 02, 2018
‘మా’ లో విభేదాలు తారా స్థాయికి చేరాయి. చిరంజీవి ముఖ్య అతిథిగా యుస్ లో నిర్వహించిన కల్చరర్ ప్రోగ్రామ్స్ లో మూడు కోట్ల నిధులు తారు మారు అయ్యాయని ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్ చేసిన అభియోగం పై నిన్న ( శనివారం) రాత్రి అర్ధ రాత్రి వరకూ చర్చలు జరిగాయి. ‘మా’ అసోసియేషన్ చర్చలు అర్ధరాత్రి వరకూ జరగడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడు శివాజీరాజా , జనరల్ సెక్రటరీ కి మద్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో నరేష్ ఈ కార్యవర్గ సమాచారానికి ‘బౌన్సర్స్ ’ తో దిగడం ఈ చర్చల ఏలాంటి వాతావరణం లో జరిగిందో అర్ధం అవుతుంది. ఇప్పుడంతా బాగుంది అసలు ఏం జరగలేదు.. మేమంతా బాగానే ఉన్నాం అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, ఒకరెండ్రు రోజుల్లో ఈ విభేదాలు రోడ్ మీదకు వస్తాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







