బిర్యానీలో గొంగళి పురుగు
- September 02, 2018
హైదరాబాద్:ఐకియా స్టోర్లోని బిర్యానీలో గొంగళి పురుగు రావడం కలకలం రేగింది. మొహమ్మద్ అనే వ్యక్తి స్టోర్లోని ఫుడ్ కోట్లో బిర్యానీ తింటుండగా అందులో గొంగళి పురుగు కనిపించింది. దీంతో వేంటనే స్టోర్ నిర్యహుకులకు తేలియజేశాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని సామాజిక మాద్యమాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు… వేంటనే స్పందించిన ఫుడ్ సెఫ్టీ అధికారులు స్టోర్లో తనిఖీలు నిర్వహించారు.ఆహార పదార్థాలను పరిశీలించి పరీక్షలు నిమిత్తం ల్యాబ్కు పంపించారు. కాగా ఈ ఘటనపై ఐకియా ప్రతినిధులు స్పందిచారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









