బిర్యానీలో గొంగళి పురుగు
- September 02, 2018
హైదరాబాద్:ఐకియా స్టోర్లోని బిర్యానీలో గొంగళి పురుగు రావడం కలకలం రేగింది. మొహమ్మద్ అనే వ్యక్తి స్టోర్లోని ఫుడ్ కోట్లో బిర్యానీ తింటుండగా అందులో గొంగళి పురుగు కనిపించింది. దీంతో వేంటనే స్టోర్ నిర్యహుకులకు తేలియజేశాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని సామాజిక మాద్యమాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు… వేంటనే స్పందించిన ఫుడ్ సెఫ్టీ అధికారులు స్టోర్లో తనిఖీలు నిర్వహించారు.ఆహార పదార్థాలను పరిశీలించి పరీక్షలు నిమిత్తం ల్యాబ్కు పంపించారు. కాగా ఈ ఘటనపై ఐకియా ప్రతినిధులు స్పందిచారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







