కుమార్ శాను మీద న్యూసెన్స్ కేసు
- September 04, 2018
ప్రముఖ హిందీ గాయకుడు కుమార్ శాను మీద కేసు నమోదైంది. బిహార్లోని ముజఫర్ పూర్లో ఓ గానకచేరీలో తెల్లవారుజాము దాకా పాడి.. ఆ చుట్టుపక్క ప్రజల నిద్ర చెడగొట్టాడంటూ కుమార్ శాను, ఆయన బృందం మీద కేసు బుక్ చేశారు. అంతేకాదు.. తెల్లవార్లూ ప్రోగ్రామ్ జరిపినందుకు కార్యక్రమ నిర్వాహకులు అంకిత్ కుమార్ మీద కూడా కేసు పెట్టారు.
కుమార్ శాను గాత్రం ఎంత గొప్పదైనా... నిద్ర పాడు చేసే రేంజ్ లో కచేరీ సాగించినందుకు ఆ లొకాలిటీ ప్రజలు భరించలేకపోయారు. వెంటనే కేసు పెట్టారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









