జపాన్లో తీవ్ర భూకంపం
- September 05, 2018
జపాన్లోని ఉత్తర ద్వీపం హొక్కాయ్డోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. భూకంపం కారణంగా పలు చోట్ల భవనాలు కూలిపోయి, 20 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. హొక్కాయ్డోలోని ప్రధాన నగరం సప్పోరోకి 68 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ప్రభుత్వం రైలు సేవలను నిలిపివేసినట్టు తెలుస్తోంది. హొక్కాయ్డో, చిటోసాలలోని ఎయిర్ పోర్టులను తాత్కాలికంగా మూసివేసారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







