బిగ్ బ్రేకింగ్: కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఇద్దరు సిట్టింగులకు టిక్కెట్లు నో

- September 06, 2018 , by Maagulf
బిగ్ బ్రేకింగ్: కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఇద్దరు సిట్టింగులకు టిక్కెట్లు నో

ముందుస్తు ఎన్నికల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించింది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను సీఎం కేసీఆర్‌, మంత్రులు కలిశారు. అసెంబ్లీ రద్దు గురించి గవర్నర్‌కు నివేదించారు. తర్వాత తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.

* 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్న కేసీఆర్
* ఇద్దరు సిట్టింగులకు టిక్కెట్లు నో
* ఆందోళ్ నియోజకవర్గంలో బాబూమోహన్ కు, చెన్నూరు లో సిట్టింగ్ అభ్యర్థికి టిక్కెట్లు ఇవ్వబోమని చెప్పిన కేసీఆర్
* అసెంబ్లీ రద్దయిన రోజే 105 మంది అభ్యర్థుల ప్రకటన
* 105 మంది అభ్యర్థులతో టీఆర్ఎస్ తొలిజాబితా
*  చెన్నూరు, ఆందోళ్ లో తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తాం
* వరంగల్ ఈస్ట్, మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు.
* చెన్నూరు లో నల్లాల ఓదెలుకు టిక్కెట్ నిరాకరణ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com