దుబాయ్:రీజియన్ వైజెస్ట్ మెన్లో షేక్ మొహమ్మద్
- September 06, 2018
దుబాయ్:యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మిడిల్ ఈస్ట్ రీజియన్లో వైజెస్ట్ మెన్ లిస్ట్కి రిఫర్ చేయబడ్డారు. న్యూయార్క్ టైమ్స్ ఇంటర్నేషనల్ ఎడిషన్లో థామస్ ఎల్ ఫ్రీడ్మేన్, మిడిల్ ఈస్ట్లో పొలిటికల్ సిట్యుయేషన్పై దుబాయ్ రూలర్ ట్వీట్స్ని పేర్కొన్నారు. 'గత ఆగస్ట్లో షేక్ మొహమ్మద్, సౌదీపై పలు ట్వీట్స్ చేశారు. అరబ్ వరల్డ్ మేనేజ్మెంట్ క్రౌసిస్ని కలిగి వుందనీ, రిసోర్సెస్ పరంగా ఎలాంటి క్రైసిస్ లేదని అందులో పేర్కొన్నారు. నేచురల్ రిసోర్సెస్ లేకుండా చైనా, జపాన్ ఎలా వున్నాయన్న విషయాన్ని అందులో ప్రస్తావించారు' అంటూ థామస్, తాను రాసిన ఆర్టికల్లో చెప్పారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ని కూడా ప్రశంసించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







