బహ్రెయిన్ లో తెలుగు వారి 'భాగవత కథామృతం'
- December 17, 2015
బహ్రెయిన్ లో కన్నుల పండుగగా 'భాగవత కథామృతం' ఇస్కాన్ సంస్థల ఆధ్వర్యం లో ప్రత్యేకముగా తెలుగు వారు అంతా కలసి మొట్ట మొదటి సారిగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమము ఆధ్యంతం భక్తి భావాలు పెంపొందించే విధంగా సంస్కృతీ సాంప్రదాయాలు ప్రజలు కి తెలియపరిచే విధంగా గౌరవ నీయులు పూజ్య శ్రీ సత్య గోపినాద్ దాస్ ప్రభు జి తన ప్రవచనం లో తెలియజేసారు . ఈ కార్యక్రమము లో తెలుగు వారు అంతా కుటుంబ సమేతం గా పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచానాలును మరియు భగవంతుని లీల విశేషాలను కళాపోషకులు ద్వారా తెలుసుకుంటున్నారు. శ్రీ భాగవత కథమృతం ఇంత అధ్భుతంగా జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి చరిత్ర లో నిలిచిపోవాలి అని గౌరవ నీయులు పూజ్య శ్రీ సత్య గోపినాద్ దాస్ ప్రభు జి అన్నారు . ఇంత ఘనంగా కార్యక్రమమును ముందుకు నడిపించినటువంటి శ్రీ గౌరవనీయులు అర్ .వి .రావు గారు ని మోహన్ మురళీధర్ గారిని ఘనంగా సన్మానించారు. పెద్ద మనసు తో ముందుకు వచ్చినందుకు శ్రీ గౌరవ నీయులు హరిబాబు గారు మరియు కమిటి సభ్యులు వారిని అభినందించారు. మా మీడియా ప్రతినిధి వాసుదేవరావు గారు కూడా పాల్గున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గల్ఫ్ లో జరుపుకోవడం ప్రజలు లో మంచి భావాలు పెంపొందుతాయి అని అన్నారు .
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)




తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







