మానస సరోవర జలంతో నివాళి

- September 10, 2018 , by Maagulf
మానస సరోవర జలంతో నివాళి

కైలాస మానస సరోవర యాత్ర నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. మానస సరోవరం నుంచి తీసుకు వచ్చిన పవిత్ర జలాన్ని గాంధీ సమాధిపై పోశారు. నివాళి అర్పించేందుకు వచ్చిన రాహుల్ తన జేబులోంచి ఓ బాటిల్‌ను తీసి అందులో ఉన్న మానస సరోవర జలాన్ని మహాత్ముడి సమాధిపై చల్లారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com