మానస సరోవర జలంతో నివాళి
- September 10, 2018
కైలాస మానస సరోవర యాత్ర నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం రాజ్ఘాట్లోని మహాత్మాగాంధీ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. మానస సరోవరం నుంచి తీసుకు వచ్చిన పవిత్ర జలాన్ని గాంధీ సమాధిపై పోశారు. నివాళి అర్పించేందుకు వచ్చిన రాహుల్ తన జేబులోంచి ఓ బాటిల్ను తీసి అందులో ఉన్న మానస సరోవర జలాన్ని మహాత్ముడి సమాధిపై చల్లారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి