మానస సరోవర జలంతో నివాళి
- September 10, 2018
కైలాస మానస సరోవర యాత్ర నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం రాజ్ఘాట్లోని మహాత్మాగాంధీ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. మానస సరోవరం నుంచి తీసుకు వచ్చిన పవిత్ర జలాన్ని గాంధీ సమాధిపై పోశారు. నివాళి అర్పించేందుకు వచ్చిన రాహుల్ తన జేబులోంచి ఓ బాటిల్ను తీసి అందులో ఉన్న మానస సరోవర జలాన్ని మహాత్ముడి సమాధిపై చల్లారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







