హైపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం: ఐదుగురికి గాయాలు
- September 10, 2018
మస్కట్: సుల్తానేట్ క్యాపిటల్లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం కారణంగా ఐదుగురు గాయాలపాలయ్యారని ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడి) పేర్కొంది. హైపర్ మార్కెట్ కిచెన్ ఏరియాలో తొలుత అగ్ని కీలలు మొదలయ్యాయని పిఎసిడిఎ వెల్లడించింది. గాయపడ్డవారికి అత్యవసర వైద్య చికిత్సను అందించారు. ఫైర్ ఫైటర్స్ అత్యంత చాకచక్యంగా మంటల్ని అదుపు చేశారనీ, కిచెన్ చిమ్నీ నుంచి మంటలు వ్యాపించాయని విలాయత్ ఆఫ్ బౌషెర్లోని అల్ ఘుబ్రా ఏరియాలో ఈ ప్రమాదం జరిగిందని, పొగ పీల్చడం వల్ల ఐదుగురు అస్వస్థతకు గురయ్యారని పిఎసిడిఎ వివరించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







