చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి..భారత్ లోకి చొచ్చుకొస్తున్న చైనా బలగాలు
- September 12, 2018
భారత సరిహద్దులో చైనా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చైనా బలగాలు గత నెలలో ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 4కిలోమీటర్ల లోపలికి వచ్చాయట. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఆగస్టు 6, 14, 15 తేదీల్లో భారత భూభాగంలోకి ప్రవేశించాయని సదరు వర్గాలు తెలిపాయి.అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. గతేడాది జులై 25న కూడా బారాహొటి ప్రాంతంలో కిలోమీటరు లోపలికి చైనా బలగాలు ప్రవేశించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2013, 2014లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







