చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి..భారత్ లోకి చొచ్చుకొస్తున్న చైనా బలగాలు
- September 12, 2018
భారత సరిహద్దులో చైనా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చైనా బలగాలు గత నెలలో ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 4కిలోమీటర్ల లోపలికి వచ్చాయట. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఆగస్టు 6, 14, 15 తేదీల్లో భారత భూభాగంలోకి ప్రవేశించాయని సదరు వర్గాలు తెలిపాయి.అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. గతేడాది జులై 25న కూడా బారాహొటి ప్రాంతంలో కిలోమీటరు లోపలికి చైనా బలగాలు ప్రవేశించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2013, 2014లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి