చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి..భారత్ లోకి చొచ్చుకొస్తున్న చైనా బలగాలు
- September 12, 2018
భారత సరిహద్దులో చైనా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చైనా బలగాలు గత నెలలో ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 4కిలోమీటర్ల లోపలికి వచ్చాయట. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఆగస్టు 6, 14, 15 తేదీల్లో భారత భూభాగంలోకి ప్రవేశించాయని సదరు వర్గాలు తెలిపాయి.అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. గతేడాది జులై 25న కూడా బారాహొటి ప్రాంతంలో కిలోమీటరు లోపలికి చైనా బలగాలు ప్రవేశించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2013, 2014లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







