సింగపూర్లో నారి-2018
- September 17, 2018సింగపూర్: తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్లో నివసించే తెలుగు వనితల కోసం నారి-2018 అనే శీర్షికతో లేడీస్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 550 మంది వనితలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వంద మంది వనితలు వివిధ సాంప్రదాయాల్లో చీరలను ధరించి సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డులో స్ధానం సంపాదించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించడం, మహిళల నుంచి విశేష స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రముఖ అడ్వకేట్ వెంకటేశ్వరితో కలిసి సింగపూర్ తెలుగు సమాజం సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్ అండ్ లా పోస్టర్ను ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం