సింగపూర్లో నారి-2018
- September 17, 2018
సింగపూర్: తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్లో నివసించే తెలుగు వనితల కోసం నారి-2018 అనే శీర్షికతో లేడీస్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 550 మంది వనితలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వంద మంది వనితలు వివిధ సాంప్రదాయాల్లో చీరలను ధరించి సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డులో స్ధానం సంపాదించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించడం, మహిళల నుంచి విశేష స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రముఖ అడ్వకేట్ వెంకటేశ్వరితో కలిసి సింగపూర్ తెలుగు సమాజం సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్ అండ్ లా పోస్టర్ను ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి