సింగపూర్లో నారి-2018
- September 17, 2018
సింగపూర్: తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్లో నివసించే తెలుగు వనితల కోసం నారి-2018 అనే శీర్షికతో లేడీస్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 550 మంది వనితలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వంద మంది వనితలు వివిధ సాంప్రదాయాల్లో చీరలను ధరించి సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డులో స్ధానం సంపాదించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించడం, మహిళల నుంచి విశేష స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రముఖ అడ్వకేట్ వెంకటేశ్వరితో కలిసి సింగపూర్ తెలుగు సమాజం సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్ అండ్ లా పోస్టర్ను ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







